Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మఒడి కాస్త అర్థ ఒడిగా మారిపోయింది : నారా లోకేశ్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (15:30 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటైన అమ్మఒడి పథకం ఇపుడు అర్థఒడిగా మారిపోయిందంటూ విమర్శలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లడుతూ, తేదీల మతలబుతో ఒక యేడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోట్ల కోత పెట్టి అర్థ ఒడిగా మారిన పథంపై ఇపుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. 
 
300 యూనిట్లకు పై బడిన కరెంట్ వాడితో పథకం కట్ అంటూ కొత్త నిబంధన తెరపైకి తెచ్చారని, ప్రతి  విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‌లో కొత్త జిల్లాల నమోదు, కొత్త బియ్యం కార్డు ఉంటే అమ్మఒడి వంటి పథకం వర్తించదని కండిషన్లు పెట్టారనీ, ఈ నిబంధనలన్నీ ముందే ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments