భర్తను చంపేసిన భార్య.. ప్రియుడిపై మోజుతో జంప్

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (15:03 IST)
అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్‌లో కొత్తగొల్ల తుక్కప్ప, ఈశ్వరమ్మ దంపతులు నివాసముండేవారు. గత కొంతకాలంగా పాక్షిక పక్షవాతంతో బాధపడుతూ తుక్కప్ప మంచాపడ్డాడు. దీంతో అతడి రెండో భార్య అయిన ఈశ్వరమ్మ అదే కాలనీలో నివాసముండే శ్రీనివాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
ఇలా చాలాకాలంగా సాగుతున్న వారి అక్రమ బంధం ఇటీవలే బయటపడింది. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వున్న భర్త తుక్కప్పను అంతమొందించాలని ఈశ్వరమ్మ నిర్ణయించుకుంది. 
 
ఈ క్రమంలోనే మద్యంలో విషం కలిపి భర్తతో తాగించిన భార్య ప్రియుడితో కలిసి చెక్కేసింది. అపస్మారకస్థితిలో పడివున్న తుక్కప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈశ్వరమ్మతో పాటు ప్రియుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita Dhulipala: నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ తో శోభిత ధూళిపాళ తమిళ్ ఎంట్రీ ?

Rakul Preet Singh : ఐటం గాళ్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్

నారా రోహిత్ పెళ్లాడిన సిరి ఎవరో తెలుసా? సీఎం బాబు దంపతుల ఆశీర్వాదం

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments