Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ వినియోగంపై భార్యాభర్తల కీచులాట... ఇద్దరూ ఆత్మహత్య

సికింద్రాబాద్‌ మారేడ్‌ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వాట్సాప్‌ చాటింగ్‌ ఇద్దరిని బలిగొంది. యువతితో ఎందుకు వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నావని భర్తను భార్య నిలదీసింది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (10:53 IST)
సికింద్రాబాద్‌ మారేడ్‌ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వాట్సాప్‌ చాటింగ్‌ ఇద్దరిని బలిగొంది. యువతితో ఎందుకు వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నావని భర్తను భార్య నిలదీసింది. ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెబుతానని అనడంతో మనస్థాపానికి గురైన భర్త శివకుమార్‌ రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తన వల్లే శివకుమార్‌ మృతి చెందాడని స్థానికులు అనడంతో మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌కు చెందిన వెన్నెల అనే యువతి నిన్న మధ్యాహ్నం యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వాట్సాప్‌ చాటింగ్‌ కారణంగా ఇద్దరూ రెండ్రోజుల వ్యవధిలో మృతి చెందడంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments