Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాట వింటేనే ఆ కొండముచ్చు పాలుతాగుతోంది

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (07:05 IST)
''నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గుడుగ్గుడుగ్గు డుగ్గుడుగ్గని..'' ఈ పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట.. ప్రస్తుతం జంతువులను కూడా ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లెలో ఓ కిరణాదారుడు కోతుల బెడదను నివారించేందుకు ఓ ఆడ కొండముచ్చుని తీసుకొచ్చాడు. దీనికి ఓ పిల్ల కొండముచ్చు కూడా ఉంది. అయితే వారం క్రితం అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో పిల్ల కొండముచ్చు బాధతో ఏమీ తినడం లేదు.. తాగడం లేదు.

దీంతో ఈ యజమాని సెల్‌లో బుల్లెటు బండి పాటను వినిపించాడు. ఆ పాటలోని భాష, భావం అర్థంకాకపోయినా కొండముచ్చుకి మాత్రం బాగా నచ్చేసింది. ఆ పాట వింటూ.. చకచకా పాలు తాగేసింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఈ పాట మనుషులకే కాదు.. జంతువులకు ఊపు తెప్పిస్తోందని చమత్కరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments