Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సక్సెస్, మేం కూడా వార్డు ఆఫీసర్ నియామకాలు త్వరలోనే చేపడతాం, మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (15:58 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రరభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన విధంగా త్వరలోనే తెలంగాణలో వార్డు ఆఫీసర్లను నియమిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ అంశంపై తాజాగా నిర్ణయాలను వెలువరిచారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. 
 
వీలైనంత త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని ఆయన ప్రకటించారు. వార్డు ఆఫీసర్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ఇదే కనుక జరిగితే అనేకమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకడంతో పాటు ప్రజా సేవలు సైతం మెరుగ్గా ప్రజలకు చేరుతాయని ఆయన వెల్లడించారు.
 
ఉద్యోగ నియామకాలు జరిగిన అనంతరం అభ్యర్థులకు మొదటి మూడేళ్లు ప్రొబేషనరీ కాల పరిమితి ఉంటుందని చెప్పారు. కార్పోరేట్ వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. ఈ విధానాన్ని అమలులోనికి తీసుకొని వచ్చిన ఏపీ ప్రభుత్వం అనుకున్నట్టుగానే బాగానే విజయం సాధించిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments