Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సక్సెస్, మేం కూడా వార్డు ఆఫీసర్ నియామకాలు త్వరలోనే చేపడతాం, మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (15:58 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రరభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన విధంగా త్వరలోనే తెలంగాణలో వార్డు ఆఫీసర్లను నియమిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ అంశంపై తాజాగా నిర్ణయాలను వెలువరిచారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. 
 
వీలైనంత త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని ఆయన ప్రకటించారు. వార్డు ఆఫీసర్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ఇదే కనుక జరిగితే అనేకమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకడంతో పాటు ప్రజా సేవలు సైతం మెరుగ్గా ప్రజలకు చేరుతాయని ఆయన వెల్లడించారు.
 
ఉద్యోగ నియామకాలు జరిగిన అనంతరం అభ్యర్థులకు మొదటి మూడేళ్లు ప్రొబేషనరీ కాల పరిమితి ఉంటుందని చెప్పారు. కార్పోరేట్ వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. ఈ విధానాన్ని అమలులోనికి తీసుకొని వచ్చిన ఏపీ ప్రభుత్వం అనుకున్నట్టుగానే బాగానే విజయం సాధించిందన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments