Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటును వెంటాడుతున్న కరోనావైరస్, స్పీకర్‌ను సెలవు కోరిన పలువురు సభ్యులు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (15:48 IST)
దేశ చరిత్రలోనే అత్యంత ప్రత్యేక పరిస్థితులు నడుమ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల మధ్య, అనేక జాగ్రత్తల మధ్య జరుగుతున్న ఈ సమావేశాల కోసం అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
 
కాగా సెప్టెంబరు 12న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు ముందే లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 17మంది లోక్ సభ, 8మంది రాజ్యసభ ఎంపీలకు వైరస్ సోకినట్లు నిర్థారణయ్యింది. రాజ్యసభ ఎంపీలు సెలవు కోరుతున్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
 
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 14 మంది ఎంపీలు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తమకు సెలవులు ఇవ్వాలంటూ ఎంపీలు దరఖాస్తులో కోరారు. కాగా కోవిడ్ 19 విసృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీలు సెలవు కోరినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments