Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యానుకు ఉరేసుకుని..

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (10:28 IST)
ఉంగరం పోయిందనే కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,.. ఉంగరం ఎక్కడో పోగొట్టుకున్నానని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. తనను క్షమించాలంటూ ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఆమె వరంగల్ మండలంలోని గున్నెపల్లి గ్రామానికి చెందింది. ఆమె పేరు హేమలత (19). మంగళవారం హేమలత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉగాది పురస్కరించుకుని ఇటీవల ఇంటికి వచ్చిన హేమలత చేతి వుంగరం మిస్ అయ్యింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఇంట్లో వారు తిడుతారనే భయంతో.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై హేమల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments