ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:40 IST)
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌కు వరంగల్ జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరంగల్‌లో సీనియర్ వైద్యుడు సైఫ్ వేధింపుల కారణంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ నేపథ్యంలో డా. సైఫ్‌కు రూ. గ్యారెంటీ సమర్పించాలనే షరతుపై బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ.10 వేలు, ఇద్దరు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేశారు. ఇంకా వచ్చే 16 వారాల పాటు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 
 
అయితే విచారణ సందర్భంగా బెదిరింపులకు పాల్పడినా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. 
 
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు గతంలో నిర్ధారించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments