Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. లోబరుచుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ..?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (15:55 IST)
వికారాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గుడ్డిరుక్య తాండాకు చెందిన వివాహిత మహిళ అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే కామాంధుడి చెరలో చిక్కిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు, విడియోలు తీసిన శ్రీనివాస్ మహిళను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 
 
మహిళను శారీరకంగా లోబర్చుకోవడమే కాక ఆ సమయంలో కూడా వీడియోలు తీసి వాటిని ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ పైశాచికానందం పొందడం మొదలుపెట్టాడు. అలా షేర్ అయిన వీడియోలు ఒకరి దగ్గరి నుండి మరొకరికి చేరి అలా అలా చేతులు మారుతూ మహిళ కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో బాదిత మహిళ భర్త కుల్కచర్ల పోలిసు స్టేషన్లో పిర్యాదు చేశారు. 
 
మా పైనే పోలీసులకు పిర్యాదు చేస్తారా అంటూ బాదితురాలి కుటుంబంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. బాధితురాలికి అండగా ఉండవలసిన ఎస్సై కూడా శ్రీనివాస్ కుటుంబానికి వత్తాసు పలుకుతూ తమపై కేసులు చేశాడని బాధితురాలి సోదరుడు ప్రకాశ్ ఆరోపిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments