Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటి నుంచి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ పరుగులు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (12:37 IST)
సికింద్రాబాద్ ‌- కాచిగూడ - కర్నూలు సిటీ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రద్దు చేసిన ఈ రైలు కోసం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు.
 
మహబూబ్‌నగర్‌లో పనిచేసే ఉద్యోగులు ఈ రైలులో వెళ్లి తిరిగి నగరానికి వస్తుంటారు. ఇది సికింద్రాబాద్‌లో ఉదయం 7.40 గంటలకు బయలుదేరి 7.50 గంటలకు కాచిగూడకు వస్తుంది. మలక్‌పేట, ఫలక్‌నుమా, ఉందానగర్‌ (శంషాబాద్‌), షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌కు (9.55 గంటలు), గద్వాల మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు నగరానికి చేరుకుంటుంది. 
 
తిరిగి ఈ రైలు కర్నూలులో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్‌ (5.15 గంటలు) తదితర స్టేషన్ల మీదుగా రాత్రి 7.18 గంటలకు కాచిగూడకు, 7.55 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments