Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య - మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (12:59 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేపట్టాల్సిన ఖమ్మం జిల్లా పర్యటన రద్దు అయింది. ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక పోలీసులే కారణం అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
నిజానికి మంత్రి కేటీఆర్ సోమవారం ఖమ్మంలో పర్యటించాల్సివుంటుంది. ఈ-కామర్స్‌పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వం స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా సోమవారం జరగాల్సివుంది. ఈ కారణాల కారణంగానే మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దు అయినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments