Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ - బెంగుళూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (12:01 IST)
విజయవాడ - బెంగుళూరు ప్రాంతాల మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రోడ్డు మార్గం విజయవాడ, బెంగుళూరు నగరాలను కలుపుతూ శ్రీ సత్యసాయి జిల్లా మీదుగా నిర్మించనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రహదారిపై వెళ్లే వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రోడ్డును నిర్మించనున్నారు. 
 
అంతేకాకుండా సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్ల ముప్పవరం వరకు నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిగా నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. 
 
సత్యసాయి జిల్లాలో 2 వేల ఎకరాల భూముల సేకరణకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారిగా అధికారులు వివరాలు సేకరిస్తారు. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ప్రకారం ఏయే రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్‌ త్వరలోనే ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments