Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలమ్మా.. అన్నమీద కోపముంటే ఏపీలో చూపించుకో : మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (07:24 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై షర్మిలకు కోపం ఉంటే ఆంధ్రాలో చూపించుకోవాలి గానీ తెలంగాణాలో పనేమిటని మంత్రి కేటీఆర్ ప్రశ్నిచారు. 
 
ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు షర్మిల ఎవరు, ఆమెకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు. అత్తమీద కోసం దుత్తమీద చూపించినట్టుది షర్మిల వ్యవహారం. అన్నమీద కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని కానీ తెలంగాణాలో ఏర్పాటు చేస్తే ఏం లాభం అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 
 
అస్సలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో షర్మిలకు ఆవగింజంత భాగస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. షర్మల తండ్రి వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర బద్ధ విరోధి, వ్యతిరేకి కూడా. ఆయన చనిపోయేంత వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి. కానీ, ఇపుడు షర్మిల ఇక్కడకు వచ్చిన నేను రాజన్నబిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణా కోడలిని అంటూ ఊకదంపుడు ప్రచారం చేసుకుంటే ఎవరైనా నమ్ముతారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments