ప్రధాని మోడీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (19:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రధానం చేశారు. ప్రఖ్యాత గాయని లాతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీకి దీన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
 
కాగా, కరోనా వేళ పూణేలోని మంగష్కర్ ఆస్పత్రి ఎన్నో సేవలు అందించిందని కితాబిచ్చారు. యోగా, ఆయుర్వేదంలో మన దేశంలో ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మన దేశ మూలాల్లోనే పర్యావరణ పరిరక్షణ సూత్రాలు ఇమిడివున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments