Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై క్లారిటీ

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:40 IST)
తెలంగాణ రాష్టంలో ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ఈ ఫలితాల విడుదలకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ ఫలితాలను సాధ్యమైనంత త్వరగా వెల్లడించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. ఈ కసరత్తు కూడా తుది దశకు చేరుకుంది. 
 
ఇంటర్ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 31వ తేదీన జవాబు పత్రాల మూల్యాంకన పనులను ప్రారంభించింది. ఇందుకోసం వివిధ సబ్జెక్టులకు సంబంధించి 2,701 మంది ఉపాధ్యాయులను నియమించింది. వీరంతా సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో ఈ మూల్యాంకన పనులు ఈ నెల 21వ తేదీతో ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments