తెలంగాణాలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై క్లారిటీ

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:40 IST)
తెలంగాణ రాష్టంలో ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ఈ ఫలితాల విడుదలకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ ఫలితాలను సాధ్యమైనంత త్వరగా వెల్లడించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. ఈ కసరత్తు కూడా తుది దశకు చేరుకుంది. 
 
ఇంటర్ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 31వ తేదీన జవాబు పత్రాల మూల్యాంకన పనులను ప్రారంభించింది. ఇందుకోసం వివిధ సబ్జెక్టులకు సంబంధించి 2,701 మంది ఉపాధ్యాయులను నియమించింది. వీరంతా సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో ఈ మూల్యాంకన పనులు ఈ నెల 21వ తేదీతో ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments