Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:05 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు సంఖ్య గణనీయంగా తగ్గింది. గత రెండు రోజుల క్రితం పది వేల వరకు నమోదైన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులుగా బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1,89,087 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 6,660 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే దేశంలో కరోనా వైరస్ బారినపడిన కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 63,380 క్రియాశీలక కేసులు ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటివరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాతపడ్డారు. వీరితో కలుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,31,369కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments