దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:05 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు సంఖ్య గణనీయంగా తగ్గింది. గత రెండు రోజుల క్రితం పది వేల వరకు నమోదైన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులుగా బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1,89,087 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 6,660 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే దేశంలో కరోనా వైరస్ బారినపడిన కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 63,380 క్రియాశీలక కేసులు ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటివరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాతపడ్డారు. వీరితో కలుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,31,369కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments