Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యంలో దూసుకెళుతున్న తెరాస

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (15:03 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్‌లోనూ తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచాడు. 
 
ఇప్పటివరకు తెరాసకు మొత్తం 52334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 49243 ఓట్లు వచ్యాయి. దీంతో తెరాస అభ్యర్థికి మొత్తం 3091 ఆధిక్యం లభించింది. మొత్తం 15 రౌండ్లకు గాను ఇప్పటికి వరకు 8 రౌండ్లు పూర్తికా మరో ఏడు రౌండ్లు పూర్తి చేయాల్సివుంది. 
 
తొలి రౌండ్‌లో ఆధిక్యం కనపరిచిన తెరాస అభ్యర్థి ఆ తర్వాత 2, 3 రౌండ్లలో వెనుకబడిపోయింది. నాలుగో రౌండ్‌లో తిరిగి ఆధిక్యంలో వచ్చింది. అప్పటి నుంచి ఎనిమిది రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగుతోంది. ఒక్క ఎనిమిదో రౌండ‌లోనే తెరాస అభ్యర్థికతి 536 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగితే మరో రెండు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయితే తెరాస అభ్యర్థి విజయం ఖాయమైనట్టే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments