Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (07:56 IST)
హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 6గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు.

అనంతరం భువనగిరిలోఉచిత రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఘట్కేసర్ వద్ద కేంద్రమంత్రికి మేడ్చల్ జిల్లా బీజేపీ ఘనస్వాగతం పలకనున్నారు.

మధ్యాహ్నం 12గంలకు ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర కిషన్‌రెడ్డికి హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలుకుతారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 కిలోమీటర్ల మేర జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments