Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓఆర్ఆర్‌లో బోల్తాపడిన థమ్స్‌అప్ లారీ... బాటిళ్ల కోసం ఎగబడిన జనం

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (09:16 IST)
హైదరాబాద్ నగరంలోని ఓటర్ రింగ్ రోడ్డులో థమ్స్‌అప్ బాటిళ్లలోడుతో వెళుతున్న లారీ ఒకటి బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బాటిళ్ల కోసం పరుగులు తీశారు. 
 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, తారమతిపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. థమ్స్‌అప్ బాటిళ్ల లోడుతో వెళుతున్నలారీ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వాసులు ఘటనా స్థలానికి చేరుకుని థమ్స్‌అప్ బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవల్, క్లీనర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. 
 
మరోవైపు, ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారు కూడా తమ వాహనాలను ఆపి రోడ్డుపై పడిన థమ్స్‌అప్ బాటిళఅలను ఎత్తుకెళ్ళారే గానీ, గాయాలతో బాధపడుతున్న క్లీనర్, డ్రైవర్‌లను ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే, ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments