Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓఆర్ఆర్‌లో బోల్తాపడిన థమ్స్‌అప్ లారీ... బాటిళ్ల కోసం ఎగబడిన జనం

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (09:16 IST)
హైదరాబాద్ నగరంలోని ఓటర్ రింగ్ రోడ్డులో థమ్స్‌అప్ బాటిళ్లలోడుతో వెళుతున్న లారీ ఒకటి బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బాటిళ్ల కోసం పరుగులు తీశారు. 
 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, తారమతిపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. థమ్స్‌అప్ బాటిళ్ల లోడుతో వెళుతున్నలారీ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వాసులు ఘటనా స్థలానికి చేరుకుని థమ్స్‌అప్ బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవల్, క్లీనర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. 
 
మరోవైపు, ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారు కూడా తమ వాహనాలను ఆపి రోడ్డుపై పడిన థమ్స్‌అప్ బాటిళఅలను ఎత్తుకెళ్ళారే గానీ, గాయాలతో బాధపడుతున్న క్లీనర్, డ్రైవర్‌లను ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే, ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments