Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోవాలంటూ కానిస్టేబుల్ వేధింపులు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (09:05 IST)
తనకు పరిచయమైన మహిళను పెళ్లి చేసుకోవాలంటూ ఓ కానిస్టేబుల్ వేధించాడు. దీంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్‌ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన సంగీత (30) అనే మహిళ ఐసీడీఎస్ విభాగంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. ఈమెకు హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో పని చేసే సర్వేష్ యాదవ్ అనే కానిస్టేబుల్‌తో పరిచయమైంది. 
 
ఈ పరిచయంతో ఆమెతో చనువుగా ఉండసాగిన సర్వేష్ కాల క్రమంలో ఆమెపై మనస్సుపడ్డాడు. దీంతో తనను పెళ్ళి చేసుకోవాలంటూ వేధించ సాగాడు. అతని ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ వేధింపులు ఆగలేదు. దీంతో సంగీత బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments