Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరిన కంటిదీపాలు, ఇంట్లోని వంటింటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (11:48 IST)
ఆ ఇంటి కంటి దీపాలు ఆరిపోయాయి. హైదరాబాద్ మాంగార్ బస్తీలో నివాసముండే చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మీఠాలాల్, గబ్బర్‌లనే అన్నదమ్ములు తమ కుటుంబాలతో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. రాత్రి అన్నం తిన్నాక పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్దలు ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. వంటింటి గోడ ఫెళ్లుమంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
ఈ ప్రమాదంలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మీఠాలాల్ ముగ్గురు కుమార్తెలు ఆరేళ్ల రోష్ని, మూడేళ్ల సారిక, రెండు నెలల వయస్సున్న పావని అక్కడికక్కడే చనిపోగా.. గబ్బర్ కుమార్ మూడేళ్ల గీత తీవ్ర గాయాలపాలైంది. గోడ కింద శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మూడేళ్ల గీతకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments