Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరిన కంటిదీపాలు, ఇంట్లోని వంటింటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (11:48 IST)
ఆ ఇంటి కంటి దీపాలు ఆరిపోయాయి. హైదరాబాద్ మాంగార్ బస్తీలో నివాసముండే చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మీఠాలాల్, గబ్బర్‌లనే అన్నదమ్ములు తమ కుటుంబాలతో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. రాత్రి అన్నం తిన్నాక పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్దలు ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. వంటింటి గోడ ఫెళ్లుమంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
ఈ ప్రమాదంలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మీఠాలాల్ ముగ్గురు కుమార్తెలు ఆరేళ్ల రోష్ని, మూడేళ్ల సారిక, రెండు నెలల వయస్సున్న పావని అక్కడికక్కడే చనిపోగా.. గబ్బర్ కుమార్ మూడేళ్ల గీత తీవ్ర గాయాలపాలైంది. గోడ కింద శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మూడేళ్ల గీతకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments