Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆరెస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (08:45 IST)
టీఆర్‌ఎస్ అధిష్ఠానం తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే రాజ్యసభ సభ్యుడు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే. కేశవరావుకు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు.

మరో అభ్యర్థిగా మాజీ స్పీకర్, సీనియర్ నేత కే.ఆర్. సురేశ్ రెడ్డి అనూహ్యంగా తెరపైకి రావడం గమనించాల్సిన అంశం. శుక్రవారం వీరిద్దరూ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

అయితే సురేశ్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడంపై  పార్టీలో చర్చ మొదలైంది. గురువారం సీఎం కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో నిజామాబాద్ కీలక నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలోనే  సురేశ్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు కేకే విషయంలో ఊగిసలాటలో ఉన్న అధిష్ఠానం చివరకు రెండోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments