Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆరెస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (08:45 IST)
టీఆర్‌ఎస్ అధిష్ఠానం తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే రాజ్యసభ సభ్యుడు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే. కేశవరావుకు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు.

మరో అభ్యర్థిగా మాజీ స్పీకర్, సీనియర్ నేత కే.ఆర్. సురేశ్ రెడ్డి అనూహ్యంగా తెరపైకి రావడం గమనించాల్సిన అంశం. శుక్రవారం వీరిద్దరూ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

అయితే సురేశ్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడంపై  పార్టీలో చర్చ మొదలైంది. గురువారం సీఎం కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో నిజామాబాద్ కీలక నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలోనే  సురేశ్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు కేకే విషయంలో ఊగిసలాటలో ఉన్న అధిష్ఠానం చివరకు రెండోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments