Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అవినీతిపై ప్రపంచ దేశాలు అధ్యయనం: టీడీపీ

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (08:37 IST)
ఏపీ సీఎం జగన్ అవినీతిపై ప్రపంచ దేశాలు అధ్యయనం చేస్తున్నాయని టీడీపీ నేత రామానాయుడు ఆరోపించారు. ఉన్మాదంతోనే టీడీపీపై ఆమంచి విమర్శలు చేస్తున్నారని రామానాయుడు మండిపడ్డారు.

ఆమంచి కృష్ణమోహన్ రౌడీ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీలో ఉన్నప్పుడే జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తల్లిలాంటి టీడీపీకి ద్రోహం చేశారని రామానాయుడు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమని గ్రహించి వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వైసీపీని ప్రజలు చీత్కరిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామానాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments