పెళ్లింట విషాదం.. డాన్స్ చేస్తుండగానే వరుడు మృతి..!

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:03 IST)
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బరాత్‌ ముగిశాక గుండెపోటుతో వరుడు గణేశ్‌(25) మృతి చెందాడు.

వివాహం అనంతరం జరిగిన బరాత్ ఉత్సాహంగా సాగింది. చివర్లో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె.. కూడా డ్యాన్స్ చేశారు. అందరూ ఆనందోత్సాల మధ్య ఉన్న సమయంలో.. ఒక్కసారిగా వరుడు గుండెపోటుతో కుప్పకూలిపోయి.

కాసేపటికే చనిపోయాడు. అప్పటివరకు సందడిగా ఉన్న పెళ్లి మండపంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments