Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేనెల ఒకటో తేదీన టెట్ పరీక్షా ఫలితాలు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (16:19 IST)
తెలంగాణా రాష్ట్రంలో టెట్ పరీక్షా ఫలితాలను వచ్చే నెల ఒకటో తేదీన వెల్లడించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె మంగళవారం ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఉర్హత పరీక్షా ఫలితాలను వెల్లడించే తేదీని కూడా ప్రకటించారు. 
 
నిజానికి ఈ టెట్ ఫలితాలు ఈ నెల 27వ తేదీ సోమవారం వెల్లడి కావాల్సివుంది. కానీ సోమవారం రాత్రి వరకు ఈ ఫలితాలను వెల్లడించలేదు. 
 
ఈ నేపథ్యలో మంగళవారం ఈ విషయంపై దృష్టిసారించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ ఒకటో తేదీన ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ఈ టెట్ పరీక్షల్లో భాగంగా, మొదటి పేపర్‌కు 318506 మంది, రెండో పేపర్‌కు 251070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments