Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్మకొండ బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (20:38 IST)
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు.  ఈ ఘటన హన్మకొండ బిజెపి ఆఫీస్ వద్ద చోటుచేసుకుంది. 
 
దీంతో అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం తో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.

ఇరువర్గాల పరస్పర దాడులతో బిజెపి ఆఫీస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments