Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 8 నాటికి తెలంగాణా కరోనా ఫ్రీ స్టేట్ : కేటీఆర్ ఆశాభావం

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (09:20 IST)
మే 8వ తేదీ నాటికి తెలంగాణా కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులలో గణనీయమైన తగ్గుదల ఉందన్నారు. బుధవారం కూడా కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. పైగా, ఇప్పటికే ఈ వైరస్ బారినపడినవారంతా మే 7వ తేదీ లోపు డిశ్చార్జ్ కావొచ్చన్నారు. అందువల్ల మే 8వ తేదీ నాటికి తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఆవిర్భవించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. 
 
కరోనా వైరస్ తర్వాత లగ్జరీ జీవితం కంటే.. ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. అలాగే, కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ రైతులను ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా ఏడు వేల ధాన్య సేకరణ కేంద్రాలను తెరిచివుంచినట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments