తెలంగాణ శాసనసభ కమిటీలకు చైర్మన్లు వీరే

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:33 IST)
తెలంగాణ శాసనసభ స్థాయి సంఘాలకు చైర్మన్లు ఖరారయ్యారు. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పదవి మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి దక్కనుంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్షహోదా పోయిన తర్వాత ఆ స్థానంలోకి మజ్లిస్‌ వచ్చింది.

ఆ లెక్క ప్రకారం పీఏసీ పదవి వారికి ఇవ్వనున్నారు. పీఏసీ చైర్మన్‌గా మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, పీయూసీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట రామలింగారెడ్డి, ఎస్సీ వెల్‌ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా కాలె యాదయ్య,ఎస్టీ వెల్‌ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా రెడ్యూ నాయక్, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం, పేపర్స్‌ లేడ్ ఆన్ టేబుల్‌ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ జాఫ్రి నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments