Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ద్వితీయ ఇంటర్ సిప్లమెంటరీ ఫలితాలు రిలీజ్

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (11:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు.ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ రిలీజ్ చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఉన్నందున కేవలం ద్వితీయ ఫలితాలు మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించగా దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
 
ఈ ఫలితాలను పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇటీవల ఇంటర్ ఫలితాలను విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఇందులో తొలి యేడాది 63.32 శాతం, ద్వితీయ సంవత్సరం 67.16 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణుల్యారు. ఈ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ పరీక్షలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments