Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీపీసీఆర్ టెస్టులపై హైకోర్టు కీలక ఆదేశాలు

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (16:25 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు సోమవారం మరోమారు విచారణ చేపట్టింది. ఇందులోభాగంగా, రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ప్రతి రోజూ కనీసం లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించింది. భౌతికదూరం, మాస్కులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న సూచించింది. అలాగే, కరోనా నియంత్రణ మార్గదర్శకాలపై మంత్రివర్గం సమావేశమై చర్చించనుందని చెప్పారు. 
 
హైకోర్టులో రేపటినుంచి వర్చువల్‌గా కేసులు విచారణ, ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నట్టు తెలిపింది. కోవిడ్ వ్యాప్తి వల్ల మళ్ళీ వర్చువల్ విచారణలు జరుపనున్నట్టు హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి హైకోర్టు వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం