Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ఆపి హోంగార్డును అభినందించిన తెలంగాణ హైకోర్టు సీజే

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (13:28 IST)
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ శుక్రవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో హోంగార్డు అష్రఫ్ అలీని ఘనంగా సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద తన విధులు నిర్వహిస్తున్నప్పుడు సిజె సతీష్ చంద్ర తన కారును ఆపి, హోంగార్డును సత్కరించారు.
 
అలీ విధులు నిర్వర్తిస్తున్న తీరును ప్రధాన న్యాయమూర్తి రోజూ గమనిస్తున్నారని, శుక్రవారం ఆయన తన కారును ఆపి, విధి నిర్వహణలో నిబద్ధతను మెచ్చుకున్నారని చెబుతున్నారు. మీడియాతో అష్రఫ్ అలీ సంతోషం వ్యక్తం చేస్తూ.. తన విధి నిర్వహణకు కట్టుబడి ఉన్నందుకు సీజే సతీష్ చంద్ర అభినందనలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే తనను అభినందించడంతో అష్పర్ అలీ ఉప్పొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments