Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (17:26 IST)
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసే అరుదైన అవకాశం తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థికి లభించింది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో బీఏ చదువుతున్న శ్రీవర్షిణి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఉపన్యాసం ఇవ్వడానికి ఎంపికయ్యారు.  
 
అవకాశాలు తరుచుగా రావని, వాటిని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట జిల్లాకు చెందిన యువతి శ్రీవర్షిణి తెలిపింది. సుభాష్ చంద్రబోస్ జాతీయవాద అభిప్రాయాల పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, ఆయనపై చాలా పరిశోధనలు చేశానని ఆమె చెప్పింది. ప్రధాని మోదీతో కలవాలన్న తన కల నెరవేరబోతోందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments