Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ పర్యటనకు వెళుతున్న సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (10:18 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. సీఎం కేసీఆర్ రాంచీ పర్యటనకు అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అక్కడ అమర వీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.
 
కాగా, చైనా సరిహద్దుల్లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఒకరు ఉన్నారు.
 
ఆ సమయంలో సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే, 2020 జూన్ 19 మంది సైనికులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ జార్ఖండ్ వెళుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments