నేడు రంగనాథ స్వామి దర్శనానికి సీఎం కేసీఆర్ - రేపు సీఎం స్టాలిన్‌తో భేటీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి జిల్లాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రంగనాథ స్వామి ఆలయాలనికి చేరుకుంటారు. 
 
స్వామి దర్శనం అనంతరం ఆయన చెన్నైకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక్కడ నుంచి ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. 
 
కాగా, సీఎం స్టాలిన్‌తో జరిగే సమావేశంలో ధాన్య సేకరణతో పాటు, కనీస ధర కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపడుతుంది. పార్లమెంట్ వేదికగా తెరాస సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఈ విషయంలో డీఎంకే మద్దతును కూడగట్టే విషయంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments