Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోంది: బండి సంజయ్‌

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (15:57 IST)
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం ఘటనలపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని వ్యాఖ్యానించారు. హిందువుల కానుకలను దేవదాయశాఖ దారి మళ్లీస్తోందని ఆరోపించారు.
 
రాష్ట్ర ప్రజల సహనాన్ని పిరికితనంగా సీఎం జగన్‌ భావించొద్దని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో భాజపా గెలుస్తుందని, తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ షాక్‌ ట్రీట్‌మెంట్‌ తప్పదని జోస్యం చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్‌ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments