Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సభాపర్వం: ఎన్నిరోజులు పనిచేయాలి..

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (12:59 IST)
నేటి నుంచి శాసన సభ, మండలి వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 
 
అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. కాగా, ఉభయ సభల సమావేశాల అజెండా నేడు ఖరారు కానుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ, మండలిలో చర్చించే అంశాలు, ఎన్నిరోజులు పనిచేయాలనే అంశాలను నిర్ణయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments