Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న - కేసీఆర్ అత్యంత మోసకారి!

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ యాంకర్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మంగళవారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత తరుణ్ ఛుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, చింతపండు నవీన్‌ను తెలంగాణ ప్రజలు తీన్మార్ మల్లన్నగా చేశారు. ఇపుడు భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరులను స్థూపానికి కట్టేస్తానని ప్రకటించారు 
 
తెలంగాణా రాష్ట్రంలో అత్యంత మోసకారి ఒక్క కేసీఆర్ అని ఆరోపించారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించిందేంటని ప్రశ్నించారు. మున్ముందు తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం లేకుండా చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments