Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తెలుగుదేశం ఆవిర్భావ సభ.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (12:07 IST)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా బుధవారం పార్టీ 41వ ఆవిర్భావ సభను హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభ విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. 
 
హైదరాబాద్‌లో సభ నిర్వహించనుండటం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.  లంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇవాళ్టి సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments