Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీసారా - జె బ్రాండ్ల మద్యంపై చర్చకు టీడీపీ పట్టు.. చిడతలు వాయించిన సభ్యులు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (12:43 IST)
ఏపీ రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలకుదిన సభ్యులు నువ్వానేనా అనే రీతిలో తలపడుతున్నారు. ముఖ్యంగా, వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీ మరణాలతో పాటు రాష్ట్రంలో ఏరులై పారుతున్న  బ్రాండ్ల మద్యం క్వాలిటిప చర్చించని టీడపీ సభ్యులు పట్టుబడుతున్నారు. 
 
కానీ, అధికార సభ్యులు మాత్రం చర్చకు ససేమిరా అంటుంది. దీంతో టీడీపే సభ్యలు తమ నిరసనను సభలో వినూత్నంగా  తెలియజేస్తున్నారు. ఇందులోభాగంగా టీడీపీ సభ్యులు బుధవారం సభలో చిడతలు వాయించారు. 
 
అయితే, చిడతలు వాయించిన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్తైనా సంస్కారం, ఇంజ్ఞితజ్ఞానం ఉందా అంటూ మండిపడ్డారు. తెదేపా సభ్యులు సభ గౌవర మార్యాదలను తగ్గించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments