Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం చేసి.. నగల మూటతో ఆలయంలోనే నిద్ర... ఎక్కడ?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:03 IST)
ఓ ఆలయంలోకి చొరబడ్డ యువకుడు ఎత్తుకుపోవడానికి అమ్మవారి నగలు, వస్తువులను మూట గట్టాడు. ఇంతలో మైకం కమ్మడంతో ఆలయంలోనే నిద్రపోయాడు.

చాంద్రాయణగుట్ట శ్రీ రామాలయం ఆవరణలో సాయిబాబా గుడి కూడా ఉంది. ఈ గుడి వెనుక వైపు నుంచి ఓ యువకుడు (16) లోనికి ప్రవేశించాడు. అమ్మవారి నగలు, వస్ర్తాలు, ఇతర వస్తువులను మూటగట్టుకున్నాడు.

ఏమైందో ఏమో ఆలయంలోనే పడికునిపోయాడు. ఉదయం వచ్చిన ఆలయ నిర్వాహకులు అతడిని పట్టుకుని నిలదీయగా అమ్మవారి వస్తువులు మూటగట్టుకున్న తర్వాత తనను ఎవరో పట్టుకుని లాగినట్లు అనిపించిందంటూ పొంతనలేని సమాధానాలు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments