Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎస్పీ సతీమణి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (19:26 IST)
నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హోసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ సతీమణి లావణ్య రంగనాధ్. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆమె అమ్మవారిని ప్రార్థిస్తూ పూజ నిర్వహించారు.
 
పూజా కార్యక్రమాలలో నీలకంఠం విజయ్ కుమార్, పాలకొల్లు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి యాదయ్య, నేరడి చంద్రయ్య, రఘుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి నూనె రవీందర్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments