Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్‌ నిమజ్జనం.. 400 మందిపై కేసు.. రంగంలోకి షీ టీమ్స్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:41 IST)
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహిళల పట్ల అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 400 మంది పోకిరీలను అరెస్ట్ చేశారు. 
 
దీనిపై సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. గణేష్‌ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన 400 మందిపై కేసులు నమోదు చేసామన్నారు. 
 
ఈసారి అనుకున్న సమయం కంటే ముందుగానే ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. జియో ట్యాగింగ్‌ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 వేల విగ్రహాల నిమజ్జనం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments