Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్‌ నిమజ్జనం.. 400 మందిపై కేసు.. రంగంలోకి షీ టీమ్స్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:41 IST)
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహిళల పట్ల అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 400 మంది పోకిరీలను అరెస్ట్ చేశారు. 
 
దీనిపై సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. గణేష్‌ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన 400 మందిపై కేసులు నమోదు చేసామన్నారు. 
 
ఈసారి అనుకున్న సమయం కంటే ముందుగానే ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. జియో ట్యాగింగ్‌ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 వేల విగ్రహాల నిమజ్జనం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments