Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజల్ చారిటబుల్ ట్రస్ట్ - సేవా శిరోమణి పురస్కారాలు

41 వసంతాల గానోత్సవాల సందర్భంగా, డా. గజల్ శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని 14 అక్టోబర్ 2017 సాయంత్రం 5.30కు హైదరాబాద్ అమీర్ పేట లోని సారధి స్టూడియో ప్రివ్యూ ధియేటర్‌లో సేవా రంగానికి, సాహితీ రంగా

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (21:33 IST)
41 వసంతాల గానోత్సవాల సందర్భంగా, డా. గజల్ శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని 14 అక్టోబర్ 2017 సాయంత్రం 5.30కు హైదరాబాద్ అమీర్ పేట లోని సారధి స్టూడియో ప్రివ్యూ ధియేటర్‌లో సేవా రంగానికి, సాహితీ రంగానికి మరియు ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న ప్రముఖులకు “సేవా శిరోమణి పురస్కారాల”ను తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కె. రోశయ్య గారి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు గజల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి కె.ఎ.బి. సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఇందులో సేవా రంగానికి గాను స్వచ్చ ఆంధ్ర, స్వచ్చ భారత్‌కు కృషి చేస్తున్న శివ స్వచ్చంద సేవా సంస్థ చైర్మన్ శ్రీ వి వి శివరామరాజు, MLA, ఉండి, శివశక్తి గ్రూప్ చైర్మన్ శ్రీ జి వి ఆంజనేయులు, MLA, వినుకొండ, ఉద్దానం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పిరియ సాయిరాజ్, Ex.MLA ఇచ్చాపురం, సీల్ వెల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బి సుబ్బారావు లను “సేవా శిరోమణి పురస్కారంతో”ను, సాహితీ రంగానికి గాను భువనవిజయం (తెలుగు సాహిత్య వేదిక)శ్రీ వంకయలపాటి చంద్రశేఖర్‌ను “సాహితీ సేవా శిరోమణి పురస్కారంతో”ను మరియు ప్రపంచ శాంతికి కృషి చేసిన  Mr. జియాఉల్ రెహమాన్, మజారే షరీఫ్, ఆఫ్ఘానిస్తాన్‌ను “ఇండో-ఆఫ్ఘాన్ స్నేహ పురస్కారం” తోను సత్కరించనున్నట్లు తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో శ్రీ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు రచించి డా. గజల్ శ్రీనివాస్ గారికి అంకితం చేయనున్న “డా. రెంటాల గజళ్ళు-గీతాలు ఒక మంత్రశాల” పుస్తక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments