Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:29 IST)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 495 గ్రాముల బంగారం పట్టుబడింది. గురువారం దుబాయ్‌ నుంచి ఈకే 526 విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రయాణికుడిని తనిఖీ చేయగా బంగారం బయటపడింది.

అయితే బంగారాన్ని కరిగించి ఫేషియల్‌ క్రీమ్‌, శాండిల్స్‌, బ్లెండర్‌లో దాచి తీసుకెళ్తుండగా కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ.24 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. బంగారాన్ని సీజ్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments