Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో భారత్‌కు వియత్నాం ప్రధాని

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:18 IST)
త్వరలో భారత్‌లో వియత్నాం ప్రధాని ఫమ్‌ మిన్హా చిన్హా పర్యటించనున్నారు. ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన మిన్హా చిన్హాకు ఇదే తొలి భారత పర్యటన.

ఈ పర్యటనలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వియత్నాం ప్రధాని చర్చలు జరుపుతారని భారత్‌లో ఆ దేశ రాయబారి ఫమ్‌ సన్హా చౌ తెలిపారు.

చాణక్యపురిలోని వియత్నాం రాయబార కార్యాలయంలో ఆ దేశ జాతిపిత హోచిమిన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫమ్‌ సన్హా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. జులైలో వియత్నాం ప్రధానితో మోడీ ఫోన్‌లో మాట్లాడుతూ భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments