Webdunia - Bharat's app for daily news and videos

Install App

LED టార్చ్‌లో బంగారంతో... రూ.14.34 లక్షలు విలువ... విమానంలో పట్టేశారు(Video)

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (19:19 IST)
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక్షల 50 వేల మేర విలువ కలిగిన బంగారాన్ని ఎల్‌ఈడీ టార్చిలో అమర్చేశాడు.
 
ఐతే దాన్ని నిశితంగా పరిశీలించిన కస్టమ్స్ అధికారులు అందులో బంగారు బిస్కెట్లు పెట్టి తరలిస్తున్నట్లు కనుగొన్నారు. దీనితో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని హైదాబారాద్‌లో గోల్డ్ రిసీవర్‌పై విచారణ చేస్తున్నారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments