Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఘోర అగ్ని ప్రమాదం : 11మంది సజీవ దహనం

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (08:32 IST)
హైదరాబాదులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బోయ గూడా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది నిప్పుకు బలైపోగా , మరో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది.
 
బోయ గూడా లోని టింబర్ డిపోలో… బుధ వారం వేకువ జామున భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 11 కార్మికులు మృతి చెందారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
మొత్తం ఎనిమిది ఫైరింజన్లు అక్కడికి చేరుకొని… మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంలో.. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments