Webdunia - Bharat's app for daily news and videos

Install App

8న వనపర్తి జిల్లాలో స్కూల్స్ వుండవా?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (18:31 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో డీఈవో రవీందర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పాఠశాలల బస్సులు పంపించాలని, టీచర్లు కూడా రావాలని డీఈవో కోరారు.
 
ఆ రోజు స్కూళ్లు ఉంటాయని, బస్సులు ఎలా పంపాలని యాజమాన్యం ప్రశ్నించింది. బస్సులు లేకుంటే పాఠశాలకు విద్యార్థులు ఎలా వస్తారని, ఇది అనధికార సెలవేనన్న సందిగ్ధంలో స్కూళ్ల యాజమాన్యాలు వున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments