Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామారెడ్డిలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి

కామారెడ్డిలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి
, శుక్రవారం, 4 మార్చి 2022 (15:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మద్నూర్ మండలం పెద్ద ఎక్షార బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయింది. 
 
ఈ స్కూలుకు చెందిన శిరీష్ (17) అనే విద్యార్థిని పాఠశాల ఆవరణలోని మంచినీటి ట్యాంకులలో పడి ప్రాణాలు విడిచింది. మృతురాలిని నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్ గ్రామవాసిగా తెలిపింది. అయితే, శిరీషది ఆత్మహత్యనా? హత్యనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Koo ప్రత్యేక లక్షణాలు స్థానిక వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతున్నాయి