Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీపీ సజ్జనార్‌పై బదిలీ వేటు... నామామాత్రపు పోస్టుకు బదిలీ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:55 IST)
హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లలో ఒకటి సైబరాబాద్. ఈ కమిషనరేట్ కమిషనరుగా సజ్జనార్ ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఈ విధులను నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా, దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎకౌంటర్ తర్వాత సీపీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా సజ్జనార్ ఎంతో గొప్ప పేరు సంపాదించారు. 
 
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆయన్నే సీపీగా కొనసాగించింది. ఇపుడు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టీసీ ఎండీగా నియమించింది. అదేసమయంలో సైబరాబాద్ కొత్త కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments