Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీపీ సజ్జనార్‌పై బదిలీ వేటు... నామామాత్రపు పోస్టుకు బదిలీ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:55 IST)
హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లలో ఒకటి సైబరాబాద్. ఈ కమిషనరేట్ కమిషనరుగా సజ్జనార్ ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఈ విధులను నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా, దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎకౌంటర్ తర్వాత సీపీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా సజ్జనార్ ఎంతో గొప్ప పేరు సంపాదించారు. 
 
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆయన్నే సీపీగా కొనసాగించింది. ఇపుడు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టీసీ ఎండీగా నియమించింది. అదేసమయంలో సైబరాబాద్ కొత్త కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments